వార్తలకు తిరిగి వెళ్లండి
మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల మరమ్మతులు అక్టోబర్ లేదా నవంబర్లో ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. మరమ్మతుల పనులను నిర్ణీత సమయంలో చేపట్టనున్నట్లు చెప్పారు.
వచ్చే ఏడాది వానాకాలంలోపు బ్యారేజీలను వాడుకలోకి తెస్తామని మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...

