వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త పథకాన్ని ప్రకటించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పత్రం నకిలీదని కేంద్రం స్పష్టం చేసింది.
ఆ పత్రాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేయలేదని PIB ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది.బ్యాంకుల విలీనానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదని తెలిపింది.
Comments
Loading comments...

