వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సమ్మె చేపట్టారు. కాకినాడ జిల్లాలో బ్యాంకులు మూతపడగా.. ఉద్యోగులు నగరంలో ధర్నా నిర్వహించారు. ఫైవ్ డే బ్యాంకింగ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గత ఒప్పందం ప్రకారం ఫైవ్ డే బ్యాంకింగ్ అమలు చేయాలని, పీఎల్ఐలో వివక్ష తొలగించాలని యూనియన్ ప్రతినిధులు శ్రీనివాస్, ఆదినారాయణ కోరారు.
Comments
Loading comments...

