వార్తలకు తిరిగి వెళ్లండి

బోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఆర్టీసీ ట్రయల్ రన్ నిర్వహించింది. మధురవాడ డిపో నుంచి రెండు బస్సులను ప్రయోగాత్మకంగా నడిపి మార్గాన్ని పరిశీలించారు.
భోగాపురం విమానాశ్రయానికి సిటీ బస్సు నంబర్ 225ను నడిపే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు. విమానాశ్రయం ప్రారంభానికి ముందే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...
