వార్తలకు తిరిగి వెళ్లండి

లింగంపేట మండలం రాంపల్లిలో 36 ఎకరాల బురుజు గుట్ట కబ్జాకు గురవుతోందని గ్రామస్థులు ఆరోపించారు. ఇప్పటికే 20 ఎకరాలు ఆక్రమణకు గురైందని, గతంలో పనిచేసిన ఉద్యోగి అండతో అక్రమ పట్టాలు జారీ చేశారని తెలిపారు.
గుట్టను చదును చేసి మొరం తరలిస్తున్నారని వాపోయారు. పట్టాలు పొందిన వారి పత్రాలు పరిశీలిస్తామని, అన్యాక్రాంతమైతే స్వాధీనం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
