వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం తాళ్లసంకీసలో గురువారం రాత్రి చోరీ జరిగింది. బాలకృష్ణ స్వరూప ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.15 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

