వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని 427 గ్రామ పంచాయతీలపై విద్యుత్తు బకాయిల భారం పెరిగింది. 17 మండలాల పరిధిలో మొత్తం రూ.17.34 కోట్ల బకాయిలు ఉండగా, ఇటీవల రూ.1.64 కోట్లు చెల్లించారు.
15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడం, పరిమిత గ్రాంట్లతో నిర్వహణ కష్టంగా మారింది. బకాయిల చెల్లింపులు పూర్తయ్యే వరకు నిధుల విడుదలపై ప్రభావం ఉంటుందని అధికారులు సూచించారు.
Comments
Loading comments...
