Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుల్లెట్ ట్రైన్ ట్రయల్స్

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 6:12 AM జాతీయంGeneral
బుల్లెట్ ట్రైన్ ట్రయల్స్ - Udayam
భారతదేశ తొలి స్వదేశీ బుల్లెట్ రైలు ట్రయల్స్‌ను వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి నిర్వహించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్‌లోని వడోదరలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు పూర్తయిన కొద్ది నెలల్లోనే ఈ ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...