వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని సంగారెడ్డి–జహీరాబాద్–సోలాపూర్ మీదుగా కొనసాగించాలని ఎంపీ సురేష్ షెట్కార్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల విస్తరణకు ఈ మార్గం కీలకమని కేంద్ర మంత్రికి వివరించినట్లు ఎంపీ పేర్కొన్నారు.
Comments
Loading comments...

