వార్తలకు తిరిగి వెళ్లండి

బైంసా పట్టణంలోని బుద్ధ విహార్ (టెక్డి)లో ఆదివారం నిర్వహించిన బుద్ధ వందన కార్యక్రమానికి బౌద్ధ ఉపాసకులు, ఉపాసికలు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా గౌతమ బుద్ధుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు దీపధూప పూజలు నిర్వహించారు. బుద్ధుని బోధనలు మానవ జీవితాన్ని సన్మార్గంలో నడిపించేందుకు ఎంతో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

