Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చిలో రూ.20 లక్షలతో డ్రెయినేజీ పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 4:10 PM నెల్లూరుGeneral
బుచ్చిలో రూ.20 లక్షలతో డ్రెయినేజీ పనులకు శ్రీకారం - Udayam
బుచ్చి పట్టణంలోని ఖాజా నగర్ 7వ వార్డులో రూ.20 లక్షలతో డ్రెయినేజీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. టీడీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. దశాబ్దాల క్రితం నిర్మించిన డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని సుభాని తెలిపారు. సమస్యను కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో నిధులు మంజూరయ్యాయని చెప్పారు.

Comments

G
Loading comments...