వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ బస్టాండ్లో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు.
నిత్యం బస్టాండ్ కు వచ్చే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి మరుగుదొడ్లతోపాటు కనీస మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

