వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు వద్ద ఐషర్ వాహనాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో 25 మంది గాయపడ్డారు. రెండు వాహనాలు బ్రిడ్జిపై నుంచి కిందకు దూసుకెళ్లి బోల్తాపడ్డాయి.
బస్సు డ్రైవర్ కాలు విరగగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తరలించారు. ఐషర్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
