వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఆర్టీసీ బస్ డిపో సమీపంలో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలై రక్తస్రావమైంది.
స్థానికులు వెంటనే గాయపడిన వ్యక్తికి మంచినీరు అందించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
Comments
Loading comments...

