వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. అభ్యర్థి ఎంపికపై పార్టీ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
ఈ స్థానం కోసం రాకేష్ రెడ్డి, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓటరు నమోదు ప్రక్రియపై దృష్టి పెట్టిన పార్టీ, త్వరలో సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

