Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పథకాల అవకతవకలపై విచారణకు బీఆర్‌ఎస్‌ వినతి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 2:45 PM కరీంనగర్General
పథకాల అవకతవకలపై విచారణకు బీఆర్‌ఎస్‌ వినతి - Udayam
శంకరపట్నం ఎంపీడీవో కార్యాలయంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గంటా మైపాల్ ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ పథకాలు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ సురేఖ, ఎంపీడీవో అనిత, సూపరింటెండెంట్ రాఘవేందర్‌రెడ్డిని కోరారు.

Comments

G
Loading comments...