వార్తలకు తిరిగి వెళ్లండి

సైదాపూర్ కొత్త బస్టాండ్ వద్ద కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. సైదాపూర్-హుజూరాబాద్ రహదారిపై గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి.
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. కల్యాణలక్ష్మి పథకానికి తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

