వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మాపూర్ గ్రామానికి చెందిన మాల మంగమ్మకు చెందిన రూ. లక్షకు పైగా విలువైన బర్రె సోమవారం ఆకస్మికంగా మృతి చెందింది. పాడి ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న మంగమ్మ జీవనాధారం కోల్పోయారు.
కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

