Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నదమ్ములను కలిపిన 'SIR’

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 11:51 AM జాతీయంGeneral
అన్నదమ్ములను కలిపిన 'SIR’ - Udayam
హరియాణాలో ‘సర్‌’ ప్రక్రియ 35 ఏళ్ల తర్వాత ఇద్దరు సోదరులను కలిపింది. అమృత్‌సర్‌లో ఉంటున్న సీతారాం (55) ధ్రువపత్రం కోసం జీంద్‌ జిల్లా మనోహర్‌పుర్‌ పాఠశాలకు వెళ్లారు. అక్కడ సోదరుడి వివరాలు చెప్పడంతో దల్బీర్‌ (60) వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. 35 ఏళ్ల తర్వాత ఒకరినొకరు చూసుకున్న అన్నదమ్ములు హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు.

Comments

G
Loading comments...