Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటిష్ నాటి అతిథిగృహం

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:52 AM ప్రకాశం General
బ్రిటిష్ నాటి అతిథిగృహం - Udayam
ప్రకాశం జిల్లా రామాయపట్నం బీచ్‌ వద్ద 1881లో బ్రిటిష్ హయాంలో నిర్మించిన అతిథిగృహం 145 ఏళ్లు గడిచినా నేటికీ చెక్కుచెదరలేదు. నాటి కాలువ రవాణాకు ప్రసిద్ధమైన ఈ భవనంలో ఇప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు బస చేస్తూ సమావేశాలు నిర్వహిస్తుంటారు.

Comments

G
Loading comments...