Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్‌పై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
Sai Sep 11, 2026 11:37 AM జాతీయంGeneral
 బ్రిక్స్‌పై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు - Udayam
బ్రిక్స్‌ భారత్‌ దౌత్య బలాన్ని చాటే వేదిక అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. గ్లోబల్ సౌత్‌లోని 11 కీలక దేశాలకు ఇది ముఖ్య వేదికగా ఉందని, ప్రపంచ జనాభాలో మెజారిటీ, ప్రపంచ జీడీపీలో 41%కి బ్రిక్స్‌ ప్రాతినిధ్యం వహిస్తోందన్నారు. అయితే సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం సవాలని థరూర్ పేర్కొన్నారు. బ్రిక్స్‌ దేశాలతో భారత్‌ వాణిజ్య లోటు కూడా ఆందోళనకరమని, ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగాయని తెలిపారు.

Comments

G
Loading comments...