వార్తలకు తిరిగి వెళ్లండి

అంతపురం ఎల్లమ్మ కాలనీలో పెళ్లైన నెల రోజులకే నవవధువు శాంతి హత్యకు గురైంది. ఇంట్లో నుంచి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 1 టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
తలపై రోకలి బండతో బాది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన రెండు రోజుల కిందట జరిగినట్లు తెలుస్తోంది. కొత్తచెరువుకు చెందిన మహేశ్ ఇటీవల భార్య శాంతితో ఎల్లమ్మ కాలనీలో దిగాడు.
Comments
Loading comments...

