వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా లింగంపల్లి ఖుర్ద్ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం నిర్మాణ పనుల్లో భాగంగా వినియోగిస్తున్న ప్రొక్లెనర్ అదుపుతప్పి వంతెనపై నుంచి వాగులోకి జారిపడిందని స్థానికులు పేర్కొన్నారు.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. రాత్రి కురిసిన వర్షంతో నిర్మాణ ప్రాంతం తడిసి ఉండటంతో ప్రొక్లైనర్ జారిపడినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

