వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశం హైదరాబాద్లో ప్రారంభమైంది. అవినీతి కేసుల్లో నిందితుల కదలికలను అడ్డుకోవడం, దోచుకున్న ఆస్తుల రికవరీపై సభ్య దేశాలు చర్చించనున్నాయి.
ప్రజా వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అంతర్జాతీయ సహకారం అవసరమని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ కార్యదర్శి రచనా షా తెలిపారు. అక్రమ నిధుల ప్రవాహాలను నియంత్రించేందుకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...
