Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మేశ్వర్ జలపాతంలో విషాదం

Follow Udayam on Google
Naresh Sep 05, 2026 7:37 PM నిర్మల్General
బ్రహ్మేశ్వర్ జలపాతంలో విషాదం - Udayam
కుబీర్ మండలం బ్రహ్మేశ్వర్ జలపాతంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. శ్రావణమాసం సందర్భంగా పార్డి (బి) గ్రామస్తులు రాజరాజేశ్వర విగ్రహాలను జలాభిషేకం చేసేందుకు జలపాతానికి తీసుకెళ్లారు. స్నానం చేసేందుకు నీటి గుండంలోకి దిగిన గుడాల సాయినాథ్ (55) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై కృష్ణారెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...