వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి బ్రేక్

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్యూషన్ ఫీజుల వివరాలను నోటీసు బోర్డులు, వెబ్సైట్లలో బహిరంగంగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది.
గత రెండేళ్ల ఆడిట్ నివేదికలను జులై 30 లోపు అప్లోడ్ చేయాలని గడువు విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ, ఫీజుల నియంత్రణకు శాశ్వత చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Comments
Loading comments...