Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపీ సేవలకు బ్రేక్

రచన దేవి Jul 27, 2026 2:28 PM అనకాపల్లి ఆంధ్రప్రదేశ్
భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపీ సేవలకు బ్రేక్ - Udayam Digital
జిల్లాలోని భవిత కేంద్రాల్లో ఐదు నెలలుగా ఫిజియోథెరపిస్టుల సేవలు నిలిచిపోవడంతో దివ్యాంగ చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరమైన చికిత్స అందక వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిజియోథెరపిస్టుల నియామకానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలో నియామకాలు చేపడతామని అధికారులు తెలిపారు. భవిత కేంద్రాలను ఆధునికీకరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...