Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో కార్మికుల వివరాల ధృవీకరణ

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 3:16 PM చిత్తూరుGeneral
తిరుమలలో కార్మికుల వివరాల ధృవీకరణ - Udayam
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల భద్రతకు పోలీసు శాఖ, తితిదే, విజిలెన్స్‌ విభాగాలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా షాపులు, హోటళ్లు, మఠాలు, అతిథి గృహాల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలను పరిశీలిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఈ ధృవీకరణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సంస్థల నిర్వాహకులు పాత, కొత్త కార్మికుల పూర్తి వివరాలను సకాలంలో అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...