వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ పహాడీషరీఫ్లో అంగన్వాడీ కేంద్రం వద్ద మధ్యాహ్న భోజన సరఫరా వ్యాను కిందపడి రెండున్నరేళ్ల బాలుడు రవితేజ మృతి చెందాడు. బొందలపల్లికి చెందిన ఖాసీం, రేణుక దంపతుల కుమారుడిగా పోలీసులు గుర్తించారు.
వ్యాను ముందు బాలుడు ఉన్న విషయం గుర్తించక డ్రైవర్ వాహనం ముందుకు నడపడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

