వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దముడియం మండలం కొండసుంకేసుల గ్రామంలో పొలం వద్ద ట్రాక్టర్కు విద్యుత్తు తీగలు తగలడంతో గజ్జల చిన్న (16) అనే బాలుడు విద్యుదాఘాతంతో గురువారం మృతి చెందాడు. మోటారు మరమ్మతులకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
జమ్మలమడుగు ఆసుపత్రికి తరలించేసరికి బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై ట్రాక్టర్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేయగా, బాలుడి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Comments
Loading comments...

