వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో పలు వీధులలో మురికి కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దోమలు విపరీతంగా వ్యాప్తి చెందడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మురుగు కాలువలను శుభ్రం చేయాలని కోరుతున్నారు
Comments
Loading comments...

