వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలం బోయిన్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు నరేష్ నాయక్ తెలిపారు.
విద్యార్థులకు విద్యా నష్టం జరగకుండా వెంటనే హిందీ టీచర్ను నియమించాలని కోరుతూ డీఈఓ, ఏడీలకు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

