Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనమ్మ భవాని మాతను దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకులు

Follow Udayam on Google
dasari naveen kumar Aug 06, 2026 5:30 PM వికారాబాద్General
బోనమ్మ భవాని మాతను దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకులు - Udayam
భవాని మాత ఆశీస్సులతో తాండూర్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు విట్టల్ రెడ్డి ఆకాంక్షించారు. చెంగేష్‌పూర్ గ్రామంలో తాండూర్ ఇన్ఛార్జ్ శ్రీశైల్ రెడ్డితో కలిసి బోనమ్మ భవాని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ తాండూర్ మండల అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...