Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనకల్–ఖమ్మం రహదారిపై రోడ్డు ప్రమాదం - వ్యక్తి మృతి

Follow Udayam on Google
K.Venkatesh Aug 23, 2026 9:26 PM ఖమ్మంGeneral
బోనకల్–ఖమ్మం రహదారిపై రోడ్డు ప్రమాదం - వ్యక్తి మృతి - Udayam
చింతకాని మండలంలోని పందిళ్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీజ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద బోనకల్–ఖమ్మం ప్రధాన రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి కారణమైన వాహనం గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...