వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్లో బోనాల పండుగ సందర్భంగా భవానీనగర్–అంబేద్కర్ నగర్, వి.బి.ఆర్. గార్డెన్–సిటిజన్ కాలనీ మార్గాల్లో దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతులు చేయాలని జీహెచ్ఎంసీ మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు గొట్టిముక్కుల జ్యోతి శ్రీనివాస్ గౌడ్ కోరారు.
ఈ మేరకు మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్లకు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

