Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోడుప్పల్‌లో ఏసీబీ సోదాలు

Follow Udayam on Google
madhu Aug 27, 2026 12:56 PM ములుగుGeneral
బోడుప్పల్‌లో ఏసీబీ సోదాలు - Udayam
భూపాలపల్లి, ములుగు జిల్లాల మైన్స్‌ ఏడీఈ బొజ్జ జయరాజ్‌ నివాసం, కార్యాలయాలతో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో అలజడి నెలకొంది.

Comments

G
Loading comments...