వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ బాలానగర్లో బొల్లా దుర్గాప్రసాద్, కమలాకర్, కిరణ్ 2020 నుంచి గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అరకు నుంచి గంజాయి తెప్పించి నగరంలోని పలు ప్రాంతాల్లో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుల నుంచి ఐదు రాష్ట్రాలకు చెందిన 203 మంది గంజాయి కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఏడాదిలో రూ.20.54 లక్షల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు తేల్చారు.
Comments
Loading comments...

