Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో అరెస్ట్

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:51 AM హైదరాబాద్General
ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో అరెస్ట్ - Udayam
సికింద్రాబాద్‌ బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధాల చోరీ కేసులో ముగ్గురు సీనియర్‌ ఆర్మీ అధికారులను అరెస్టు చేసి విచారణ నిమిత్తం ఢిల్లీకి తరలించారు. మూడు నెలలుగా విడతలవారీగా 12 అత్యాధునిక ఆయుధాలు, 2 వేల రౌండ్ల బుల్లెట్లు మాయమైనట్లు దర్యాప్తులో తేలగా, దీని వెనుక ఉగ్రకోణం ఉందా అనే కోణంలో మిలిటరీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...