వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుకొండ మండలం దోసకాయలపల్లికి చెందిన కత్తి వెంకట్ (21) మృతదేహానికి రెండు నెలల తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. జూన్ 2న ఆటో ప్రమాదంలో గాయపడిన వెంకట్ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్ 7న మృతిచెందాడు.
తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని తల్లి దుర్గ ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ, ఫోరెన్సిక్, వైద్య సిబ్బంది సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

