Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​బంట్వారం మండలానికి రూ.6.91 లక్షల సీఎంఆర్‌ఎఫ్ మంజూరు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 03, 2026 4:22 PM వికారాబాద్General
​బంట్వారం మండలానికి రూ.6.91 లక్షల సీఎంఆర్‌ఎఫ్ మంజూరు - Udayam
శాసనసభ స్పీకర్ జి. ప్రసాద్ కుమార్ కృషితో బంట్వారం మండలానికి రూ.6.91 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది. ఈ చెక్కులను మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వై. మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బి. పురుషోత్తం రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేదలకు అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...