Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంజారాల పేరుతో రాజకీయాలు మానుకోవాలి

Follow Udayam on Google
sreekanth patel Sep 16, 2026 6:51 PM మహబూబ్‌నగర్General
బంజారాల పేరుతో రాజకీయాలు మానుకోవాలి - Udayam
బంజారా, గిరిజనుల పేరుతో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రాజకీయాలు చేయడం మానుకోవాలని మున్సిపల్ చైర్మన్ బాలకోటి, కాంగ్రెస్ నాయకులు అన్నారు. గిరిజనుల కోసం తన పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. GMR హయాంలో బంజారా భవన్, గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించామని తెలిపారు.

Comments

G
Loading comments...