వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైదరాబాద్లో పలు శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన ఆయన, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ కోట్ల మైపాల్తో పాటు పలువురు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

