వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు రానున్నారు. సిరిసిల్ల మరియు వేములవాడ పట్టణాల్లోని వివిధ వినాయక మండపాలను సందర్శించి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించనున్నారు.
సాయంత్రం 5 గంటలకు సిరిసిల్లలోని లహరి ఫంక్షన్ హాల్ వేదికగా కార్యక్రమం జరగనుంది. సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పార్టీ నాయకులు కోరారు.
Comments
Loading comments...

