Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎండబ్ల్యూ కొత్త వెర్షన్‌ విడుదల

Follow Udayam on Google
vihar Aug 22, 2026 6:52 PM జాతీయంవాణిజ్యం
బీఎండబ్ల్యూ కొత్త వెర్షన్‌ విడుదల - Udayam
తొలిసారి లగ్జరీ కారు కొనుగోలు చేసేవారిని లక్ష్యంగా బీఎండబ్ల్యూ ఎక్స్‌1 ఎస్‌యూవీ లాంగ్‌-వీల్‌బేస్‌ వెర్షన్‌ను విడుదల చేసింది. దీని పరిచయ ధర రూ.49.9 లక్షలు (ఎక్స్‌షోరూం). చెన్నైలోని బీఎండబ్ల్యూ ప్లాంటులో తయారైన ఈ మోడల్‌తో పాటు ఐ5 లాంగ్‌-వీల్‌బేస్‌ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. రాబోయే వారాల్లో ఐ5 మార్కెట్లోకి రానుంది.

Comments

G
Loading comments...