వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై బీఎంసీలో అవినీతి నిరోధక శాఖ నమోదుచేసిన కేసుల్లో 207 మంది అధికారులు, ఉద్యోగులు నిందితులుగా ఉన్నట్లు ఆర్టీఐ పత్రాలు వెల్లడించాయి. వీరిలో 112 మంది ఇంకా విధుల్లో ఉండగా, 68 మంది కేసుల తుది తీర్పుకు ముందే పదవీ విరమణ చేశారు.
కేవలం 27 మందినే సస్పెండ్ చేసినట్లు సమాచారం. దర్యాప్తు ఆలస్యం, జవాబుదారీతనంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని కార్యకర్తలు పేర్కొన్నారు.
Comments
Loading comments...
