వార్తలకు తిరిగి వెళ్లండి

బారువలో 1909 ఆగస్టు 16న జన్మించిన స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న గాంధేయ స్ఫూర్తితో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలుకెళ్లారు.
బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, రైతాంగ పోరాటాల నాయకుడిగా నిలిచారు. వివిధ పార్టీల్లో కొనసాగినా ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చారు. 2006 ఏప్రిల్ 19న కన్నుమూసిన ఆయన తెలుగు నేల గర్వించదగిన దిగ్గజ నేతగా చరిత్రలో నిలిచారు.
Comments
Loading comments...

