వార్తలకు తిరిగి వెళ్లండి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి కొందరు నల్లరంగు వేశారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని పార్టీ ఆరోపించింది.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.
Comments
Loading comments...

