వార్తలకు తిరిగి వెళ్లండి

ఫాతిమానగర్ బ్రిడ్జి నిర్మాణంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొలను సంతోశ్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

