Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపఎన్నికల ఫలితాలపై సమీక్ష చేస్తాం: బీజేపీ అధ్యక్షుడు

Follow Udayam Digital on Google
హరిక శర్మ Aug 04, 2026 11:49 AM ఆల్ ఇండియా జాతీయ
ఉపఎన్నికల ఫలితాలపై సమీక్ష చేస్తాం: బీజేపీ అధ్యక్షుడు - Udayam Digital
మూడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ గౌరవిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలిపారు. గుజరాత్‌లోని మంజల్‌పూర్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బాంకీపూర్, దాతియా స్థానాల్లో ఆశించిన ఫలితాలు రాలేదని పేర్కొన్న ఆయన, ఆయా ప్రాంతాల ఫలితాలపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని, ప్రజల విశ్వాసాన్ని పెంచేందుకు కృషి కొనసాగిస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...