వార్తలకు తిరిగి వెళ్లండి

కాక్రోచ్ జనతా పార్టీ కీలక సభ్యుల సమావేశం ఈ నెల 5న మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో జరగనుంది. తదుపరి కార్యాచరణ ఖరారుపై చర్చించేందుకు ఈ భేటీ నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. నీట్ పేపర్ లీకేజీ అంశంపై కేంద్ర మంత్రిపై చర్యలు కోరుతూ సీజేపీ నిరసనలు కొనసాగిస్తోంది.
Comments
Loading comments...
